పడమర గుడ్ల దోన గ్రామంలో వైసీపీకి భారీ షాక్

76చూసినవారు
కలిగిరి మండలంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. మండలంలోని పడమర గుడ్ల దోన పంచాయతీకి చెందిన 30 వైసీపీ కుటుంబాలు ఉదయగిరి నియోజకవర్గ ఎండీఏ అభ్యర్థి కాకర్ల సురేష్ సమక్షంలో బుధవారం టిడిపిలో చేరారు. వారికి కాకర్ల సురేష్ తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కలిగిరి మండలంలో వైసిపి ఖాళీ అవుతుందని మరికొన్ని రోజుల్లో మిగిలిన వారందరూ టిడిపిలో చేరుతారని ఈ సందర్భంగా కాకర్ల సురేష్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్