వజ్రకరూరు మండలంలో చిరుత కలకలం

62చూసినవారు
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం జరుట్ల రాంపురం గ్రామంలోని ప్రసిది గాంచిన జరుట్ల రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్న రామప్ప కొండలో చిరుత పులి కలకలం రేపుతుంది. సోమవారం ఉదయం 9 - 10 గంటల సమయంలో కొండలోని ఒక గుట్ట పై తిరుగుతూ ప్రజలను భయదోళనకు గురించేసింది. గతంలో అటివి శాఖ అధికారులకు తెలియజేసిన ఎటువంటి స్పందన లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్