కూటమి పాలన చూసి ఓర్వలేక లేక వైసిపి నాయకుల విమర్శలు

84చూసినవారు
కూటమి పాలన చూసి ఓర్వలేక లేక వైసిపి నాయకుల విమర్శలు
కూటమి ప్రభుత్వం పాలన చూసి ఓర్వలేక వైసిపి నాయకులు విమర్శలు చేయడం సిగ్గుచేటుని టిడిపి నాయకులు విమర్శించారు. బూర్జ మండలం డొoకలపర్త లో ఆమదాలవలస వైసీపీ మాజీ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పార్టీ కార్యకర్తలతో మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో కూటమి పరిపాలన పై మాజీ స్పీకర్ చేసిన విమర్శలను స్థానిక టీడీపీ నాయకులు జడ్డు కృష్ణ బుధవారం ఖండించారు.

సంబంధిత పోస్ట్