ఆధునిక సాంకేతిక పద్ధతులతో అధిక దిగుబడులు సాధ్యం

66చూసినవారు
ఇచ్చాపురం బెల్లుపడ గ్రామంలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పద్ధతులు అందిపుచ్చుకొని అవగాహన పెంచుకోవడం ద్వారా పంటలను సాగు చేసే రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్