గొల్లవూరు లో వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారం

80చూసినవారు
నందిగాం మండలం గొల్లవూరు గ్రామంలో గురువారం వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉపాధి పనులు నిర్వహిస్తున్న ఉపాధి వేతన దారుల వద్దకు వెళ్లి శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ కి, టెక్కలి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ కి ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్