టీడీపీ విజయంతో పాలపొలమ్మకు పూజలు

70చూసినవారు
టెక్కలి నియోజకవర్గం నందిగాం మండలం చిన్నలవునిపల్లి గ్రామంలో రాష్ట్రంలో కూటమి విజయం సాధించడంతో ఆదివారం పాలపొలమ్మ తల్లి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు పేరుతో ప్రత్యేక పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్