బోటులో చెలరేగిన మంటలు.. వ్యక్తి సజీవదహనం

85చూసినవారు
బోటులో చెలరేగిన మంటలు.. వ్యక్తి సజీవదహనం
యానాం దగ్గర బోట్ లో మంటలు చెలరేగాయి. దారియాలతిప్ప దగ్గర బోటులో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకొని గంగాద్రి అనే వ్యక్తి అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు. భైరవపాలెంకు చెందిన బోటుగా గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్