విద్యుత్ సరఫరాకు అంతరాయం

57చూసినవారు
విద్యుత్ సరఫరాకు అంతరాయం
పుత్తూరు మండల పరిధిలోని గురువారం ఉదయం ఇశాలపురం సబ్ స్టేషన్ నందు మెయింటినెన్స్ కోసం పుత్తూరు విద్యుత్ శాఖ అధికారులు ఏడి ఏఈ గురువారం ఉదయం 8 నుంచి 10 వరకు విద్యుత్ సప్లై ఉండదు. పుత్తూరు టౌన్ నారాయణవనం వడమాల పేట చుట్టుపక్కల మండలంలో విద్యుత్తు సప్లై ఉండదని, అందరూ విద్యుత్ శాఖ అధికారులకు సహాయ సహకారాలు పూర్తిగా వారికి సహకరించాలని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్