పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ

64చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో ఇటీవల మృతి చెందిన చిన్నారి అస్పియాకు మద్దతుగా న్యాయం జరగాలని గురువారం రాత్రి గోకుల్ సర్కిల్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గోకుల్ సర్కిల్లో మానవహారం నిర్వహించిన అనంతరం ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. చిన్నారి మృతికి సంబంధించిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రాంతాల నుంచి ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్