రాజకీయ పరిస్థితులను మంత్రికి వివరించిన చల్లా బాబు

65చూసినవారు
రాజకీయ పరిస్థితులను మంత్రికి వివరించిన చల్లా బాబు
పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితులను చిత్తూరు జిల్లా , బంగారుపాళ్యంలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్ కు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చల్లా బాబు తెలియజేశారు. అదేవిధంగా నియోజకవర్గంలో ప్రజలకోసం చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మంత్రి లోకేష్ కు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్