ప్రభుత్వాసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మార్చండి

59చూసినవారు
ప్రభుత్వాసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మార్చండి
సత్యవేడు ప్రభుత్వాసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చి పూర్తిస్థాయిలో వైద్యులను నియమించాలని సత్యవేడు బీజేపీ నాయకులు మంత్రి సత్యకుమార్ యాదవ్ కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. సత్యవేడు పరిసర ప్రాంత వాసులు వైద్యం కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని విన్నవించారు.

సంబంధిత పోస్ట్