సురుటుపల్లిలో రేపు ప్రదోష పూజ

73చూసినవారు
సురుటుపల్లిలో రేపు ప్రదోష పూజ
నాగలాపురం మండలం సురుటుపల్లి శ్రీపల్లి కొండేశ్వర స్వామి ఆలయంలో బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు నందీశ్వరునికి ప్రదోష పూజలు జరుగుతాయని ఆలయ ఇన్చార్జి ఈవో రామచంద్ర రెడ్డి తెలిపారు. అభిషేక పూజల్లో పాల్గొను భక్తులు రూ. 500 చెల్లించి టిక్కెట్ పొందాలన్నారు.

సంబంధిత పోస్ట్