శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నిత్య అన్నదాన పథకానికి విరాళం

58చూసినవారు
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నిత్య అన్నదాన పథకానికి విరాళం
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి సోమవారం కరీంనగర్ చెందిన భక్తుడు కొమరయ్య దంపతులు నిత్య అన్నదాన పథకానికి లక్ష రూపాయలు విరాళం శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన అధికారులకు అందజేశారు. ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్