నెలబల్లిలో తెలుగుదేశం పార్టీకి బ్రహ్మ రథం

598చూసినవారు
దొరవారిసత్రం మండలం లోని నెలబల్లి ఎస్టీ కాలనీలో మంగళవారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని డాక్టర్ నెలవల విజయశ్రీ ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమేకు స్థానికులు బ్రహ్మ రథం పట్టారు. భారీ గజమాలలతో ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి సైకిల్ గుర్తుకు ఓటేయాలని కోరారు. నియోజక వర్గం ఇన్చార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, ముఖ్య నేతలు స్థానిక నాయకులు మహిళలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్