ముఖ్యమంత్రి బాబుతో ముచ్చటించిన కొండపల్లి

83చూసినవారు
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో పదవి బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా గజపతినగరం శాసనసభ్యులు కొండపల్లి శ్రీనివాస్ గురువారం సాయంత్రం పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో కొద్దిసేపు ముచ్చటించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొండపల్లి కొండలరావు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్