మొక్కలు నాటిన ఎమ్మెల్యే లలిత కుమారి

70చూసినవారు
మొక్కలు నాటిన ఎమ్మెల్యే లలిత కుమారి
గ్రీన్ ఎర్త్ ఆర్గనైజేషన్ (జియో) వ్యవస్థాపకులు బి. రామకృష్ణ ఆధ్వర్యంలో ఎస్. కోట జీజే కాలేజీ మైదానం చుట్టూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి పలు రకాల మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు విధిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఎంపీపీ సోమేశ్వరరావు, వైస్ ఎంపీపీ సుధారాజు, సర్పంచ్ సంతోషి కుమారి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్