భాను మాస్టారు తృతీయ బహుమతి

83చూసినవారు
భాను మాస్టారు తృతీయ బహుమతి
బొబ్బిలి పట్టణానికి చెందిన రిటైర్డ్ టీచరు గుంట్రెడ్డి భాస్కరరావు (భాను మాస్టారు) కార్టూన్కు జాతీయ స్థాయి పోటీల్లో తృతీయ బహుమతి లభించింది. ఈ మేరకు అమరావతికి చెందిన భారతీయ జ్యోతి ర్వాస్తు విజ్ఞానసంస్థ నిర్వహించిన జాతీయ కార్టూన్ పోటీ లో భాను గీసిన కార్టూన్ ఎంపికైంది. ఈనెల 28న తెలంగాణలోని బొగ్గులకుంటలో జరిగే కారక్రమంలో బహుమతిని అందజేస్తారని మంగళవారం ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్