జోరుగా కొనసాగుతున్న వైసిపి ఎన్నికల ప్రచారం

66చూసినవారు
జోరుగా కొనసాగుతున్న వైసిపి ఎన్నికల ప్రచారం
సిఎం జగన్ ఐదేళ్ల పాలనలో కులమత పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందించిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం బొబ్బిలి మున్సిపాలిటీ గొల్లపల్లి 10వ వార్డులో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ముందుగా బొబ్బిలి ఇలవేల్పు దాడితల్లి అమ్మవారిని ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్న అనంతరం వార్డుల్లో పర్యటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్