భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలు

551చూసినవారు
గజపతినగరంలోని మదీనా మసీదులో భక్తి శ్రద్ధలతో రంజాన్ వేడుకలు గురువారం నిర్వహించారు. మత గురువు రంజాన్ ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ముస్లింలు నమాజ్ చేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. భారీ సంఖ్యలో ముస్లింలు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్