పార్వతీపురం మన్యం జిల్లాలో గ్రీవెన్స్ రద్దు

57చూసినవారు
పార్వతీపురం మన్యం జిల్లాలో గ్రీవెన్స్ రద్దు
మిలాద్ ఉన్ నబి సందర్బంగా గ్రీవెన్స్ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక)ను సోమవారం రద్దు చేసినట్లు మన్యం జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబర్ 16వ తేదీన మిలాద్ ఉన్ నబి సందర్బంగా ప్రభుత్వం వారు సెలవు దినముగా ప్రకటించినందున సోమవారం జరుగు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) నిర్వహించబడదని ఆయన తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్