విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ

77చూసినవారు
విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ
గరుగుబిల్లి మండలం పోలినాయుడువలస గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మంగళవారం పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లలకి బుక్స్, బ్యాగ్లు పంపిణీ చేయటంతో ఆనందం వ్యక్తపరిచారు.

సంబంధిత పోస్ట్