ఆ ముగ్గురు హెచ్ఎంలు వివరణ ఇవ్వండి: పార్వతీపురం డీఈవో

63చూసినవారు
ఆ ముగ్గురు హెచ్ఎంలు వివరణ ఇవ్వండి: పార్వతీపురం డీఈవో
ప్రభుత్వ పాఠశాలల్లో నాన్ టీచింగ్ స్టాఫ్ పేరిట జాయినింగ్ ఆర్డర్లు ఇస్తూ అమాయకులను మోసం చేస్తున్న అంశంపై పార్వతీపురం మన్యం జిల్లా డీఈవో పగడాలమ్మ మంగళవారం స్పందించారు. ఆయా పాఠశాలల హెచ్ఎంలు ఈ అంశంపై తక్షణమే వివరణ ఇవ్వాలన్నారు. ఉద్యోగాల పేరిట ఎవరైనా మోసం చేసేందుకు ప్రయత్నిస్తే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

సంబంధిత పోస్ట్