రహదారి భద్రతా నియమాలు పాటించాలి

56చూసినవారు
రహదారి భద్రతా నియమాలు పాటించాలి
రహదారి భద్రతా నియమాలు పాటించాలని. లేకుంటే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం అన్నారు. రహదారి భద్రత నియమాలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. మార్చిలో రహదారి భద్రత నియమాలు పాటించని 2, 737 మందికి 10, 84, 995 చలాన విధించామని, ఏప్రిల్లో 2, 904 మందిపై 12, 07, 205 మేలో 2, 190 మందిపై రూ. 11, 15, 850 జూన్ లో నిన్నటి వరకు 1, 006 మందిపై రూ. 5, 16, 100 ఫైన్లు వేసినట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్