మాణికేశ్వరమ్మా ఆలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట

544చూసినవారు
గుమ్మలక్ష్మీపురం మండలం తాటిశీల గ్రామంలో మాణికేశ్వరమ్మా ఆలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో గురువారం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఎమ్మెల్యేకు వేదాంతులు ఆశీస్సులు అందజేశారు. అలాగే ఆలయం వద్ద అన్నసమారాధన నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్