సీతంపేట ఏజెన్సీ ప్రాంతాల్లో బిజెపి అభ్యర్థి ప్రచారం

70చూసినవారు
సీతంపేట ఏజెన్సీ ఏరియాలో శనివారం ఎన్డీఏ అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత శనివారం ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా చర్చ్ పాస్టర్లు, గ్రామ సర్పంచ్ లు, ఎంపీపీలతో కలిసి సమావేశం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం మద్యపాన నిషేధం, జాబ్ క్యాలెండర్ వంటి అతి ముఖ్యమైన మేనిఫెస్టోలోని హామీలను అమలు చేయలేదని స్థానికులకు అవగాహన కల్పించారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్