వైసీపీ అభ్యర్థిని ఓడించడానికి సిద్ధం: జానీ

75చూసినవారు
పాలకొండ నియోజకవర్గంలోని నాలుగు మండలాల జనసేన నాయుకులు, వీరమహిళలు గత 10 సంవత్సరాలుగా పడ్డ కష్టం నేటితో తీరిందని నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు జానీ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ. నియోజకవర్గ అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ పెరు ఖరారు కావడంతో సంతోషంగా ఉందన్నారు. కచ్చితంగా వైసీపీని ఓడించడానికి ఉమ్మడి అభ్యర్థులు, నాయుకులు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్