వైసీపీ పాలనలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు

554చూసినవారు
సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి, గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని పాలకొండ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కళావతి అన్నారు. వీరఘట్టం మండలం కత్తులు కవిటి గ్రామంలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మంచిని వివరించారు.

సంబంధిత పోస్ట్