అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షా ఫలితాలలో 84 శాతం ఉత్తీర్ణత

50చూసినవారు
అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షా ఫలితాలలో 84 శాతం ఉత్తీర్ణత
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షా ఫలితాలలో 84 శాతం పాస్ పర్సంటేజ్ తో రాష్ట్రంలో పార్వతీపురం మన్యం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచినదని జిల్లా వృత్తి విద్యాధికారిని డి మంజుల వీణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 1709 మంది విద్యార్థిని విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 1443 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని తెలిపారు.

సంబంధిత పోస్ట్