కిశోర బాలికల్లో రక్తహీనత నివారించాలి

52చూసినవారు
కిశోర బాలికల్లో రక్తహీనత నివారించాలి
కిశోర బాలికల్లో రక్తహీనతను గుర్తించి నివారించాలని మన్యం జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ టి. జగన్మోహనరావు స్పష్టం చేశారు. పార్వతీపురం పట్టణంలో మహాత్మా జ్యోతి రావు ఫూలే సంక్షేమ బాలికల హాస్టల్ ను శుక్రవారం సందర్శించారు. తరగతుల వారీగా వివరాలపై సిబ్బందిని ఆరా తీసి రికార్డులను తనిఖీ చేశారు. ఎంత మంది విద్యార్థులకు హీమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించారని అడిగి తెలుసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్