సిఎం సహాయ నిధికి ఐ. ఎం. ఏ రూ. 1.25 లక్షలు

51చూసినవారు
సిఎం సహాయ నిధికి ఐ. ఎం. ఏ రూ. 1.25 లక్షలు
రాష్ట్రంలో వరదల దృష్ట్యా సిఎం సహాయ నిధికి పార్వతీపురం శాఖ ఇండియన్ మెడికల్ అసోషియేషన్ (ఐ. ఎం. ఏ) రూ. 1. 25 లక్షలు విలువ చెక్కును అందజేసింది. ఈ మేరకు చెక్కును సోమవారం జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ కు కలెక్టర్ కార్యాలయంలో ఐ. ఎం. ఏ అధ్యక్షులు డా. యాళ్ళ వివేక్, కార్యదర్శి డా. వాసుదేవ రావు, సభ్యులు అందజేసారు. సహాయ నిధికి చెక్కును అందించడం పట్ల జిల్లా కలెక్టర్ అభినందించారు.

సంబంధిత పోస్ట్