కలెక్టర్ చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పంపిణీ

69చూసినవారు
మన్యం జిల్లా వ్యాప్తంగా సామాజిక భద్రతా పింఛన్లను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌ ఎం. శ్యాంప్రసాద్ అన్నారు. మంగళవారం ఉదయం పార్వతీపురం పట్నంలో పలు వార్డులలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. నూటికి నూరు శాతం పింఛన్ల పంపిణీనీ ప్రణాళికలతో కార్యాచరణ చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్