జిల్లా కలెక్టర్ చొరవ అభినందనీయం

65చూసినవారు
మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ చొరవ అభినందనీయమని సోమవారం వీరఘట్టంకు చెందిన విశ్రాంత వైద్య అధికారి డా. కొప్పర అమృతం అన్నారు. 1975 సంవత్సరంలో వీరఘట్టంలో 75 సెంట్ల భూమిని ప్రభుత్వం నుండి కొనుగోలు చేశామని, 2002 సంవత్సరంలో ఉద్యోగ విరమణ అనంతరం ఇళ్ళు, క్లినిక్ నిర్మాణం చేయాలని ప్రయత్నం చేశానని తెలిపారు. నిర్మాణం చేయుటకు సిద్దపడగా 22(ఎ) లో ఉందని రెవిన్యూ అధికారులు అన్నారని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్