అక్రమ నగదు రవాణా జరగకుండా నిఘా పెంచండి

76చూసినవారు
అక్రమ నగదు రవాణా జరగకుండా నిఘా పెంచండి
ఎన్నిక‌ల సంద‌ర్భంగా అక్ర‌మ న‌గ‌దు లావాదేవీలు, ర‌వాణా జ‌ర‌గ‌కుండా నిఘా పెంచాల‌ని వివిధ శాఖ‌ల జిల్లా అధికారుల‌ను జిల్లా ఎన్నిక‌ల అధికారి నాగ‌ల‌క్ష్మి ఆదేశించారు. సీజ‌ర్స్ పెంచి అక్ర‌మాల‌కు అడ్డుక‌ట్ట వేయాల‌ని సూచించారు. జిల్లా స్థాయి విజిలెన్స్‌, ఇఎస్ఎంఎస్‌ నోడ‌ల్ ఆఫీస‌ర్ల స‌మావేశాన్ని క‌లెక్ట‌ర్‌ త‌న ఛాంబ‌ర్‌లో నిర్వ‌హించారు. ఎన్నిక‌ల్లో అన్ని ర‌కాల ప్ర‌లోభాలను అరిక‌ట్టడానికి నిఘా పెంచాల‌న్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్