ప్రతీ గ్రామంలోనూ స్వచ్ఛతా కార్యక్రమాలు

60చూసినవారు
ప్రతి గ్రామంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు చెప్పట్టాలని మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ అన్నారు. శుక్రవారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా నాల్గో రోజు సాలూరు పురపాలక శాఖ పరిధిలోని రోడ్లు, పరిసరాల పరిశుభ్రతను, శానిటేషన్ ను పరిశీలించారు. పారిశుధ్యం పనుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పారిశుధ్య పనులలో నిర్లక్ష్యం వహించవద్దని కలెక్టర్ సిబ్బందిని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్