సాలూరు నియోజకవర్గం అసెంబ్లీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఎస్పీ అభ్యర్థిగా మువ్వల జాన్ ప్రకాష్ పార్వతీపురం అసెంబ్లీకి బీఎస్పీ అభ్యర్థిగా
కె రమణలను అభ్యర్థులుగా బిఎస్సి పార్టీ తరఫున ప్రకటించామని డిఎస్పి రాష్ట్ర కార్యదర్శి సోము రాంబాబు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ మక్కువ మండలం నగులు గ్రామానికి చెంది గిరిజన జతాపు కులానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయులని తెలిపారు.