రైతు శ్రేయస్సే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం

68చూసినవారు
రైతు శ్రేయస్సే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం
రైతు శ్రేయస్సే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. సాలూరు మండలం మామిడిపల్లి గ్రామంలో గురువారం ఆమె మన్యం జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ తో కలిసి పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేరకు స్థానిక కూటమి నాయకులతో కలిసి పొలం పిలుస్తోంది పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ క్రాప్ నమోదు తదితర అంశాలపై రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలని కోరారు.

సంబంధిత పోస్ట్