పారిశుద్ధ్య పనులు పూర్తి స్థాయిలో చేపట్టాలి

62చూసినవారు
పారిశుద్ధ్య పనులు పూర్తి స్థాయిలో చేపట్టాలి
పారిశుధ్య పనులు పూర్తి స్థాయిలో చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం స్వచ్ఛతా హీ సేవా నాల్గో రోజు కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ సాలూరు పురపాలక శాఖ పరిధిలోని రోడ్లు, పారిశుధ్యం పనులను పరిశీలించారు. అనంతరం పురపాలక సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. పారిశుద్ధ్య పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై చర్యలు తప్పవన్నారు.

సంబంధిత పోస్ట్