ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

83చూసినవారు
ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎస్. కోట పీహెచ్సీ సబ్ యూనిట్ అధికారి శ్రీనివాస్ కోరారు. ఎస్ కోట పట్టణం స్థానిక పెద్ద వీధిలో 13వ వార్డు సభ్యులు డాక్టర్ చిప్పాడ శేషగిరిరావు ఆధ్వర్యంలో దోమల మందును పిచికారి చేశారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులకు ప్రజలు గురి కాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతివారం డ్రై డే ను విధిగా నిర్వహించాలని శేషగిరిరావు కోరారు.

సంబంధిత పోస్ట్