ఎస్ కోటలో ఏర్పాటు చేసిన నూతన స్టాప్ బోర్డులు

54చూసినవారు
ఎస్ కోటలో ఏర్పాటు చేసిన నూతన స్టాప్ బోర్డులు
శృంగవరపుకోట పట్టణ కేంద్రంలో స్థానిక దేవి కూడలి సాయిబాబా గుడి వద్ద నూతనంగా స్టాప్ బుధవారం బోర్డులును ఏర్పాటు చేశారు. ఇది వరకే ఉన్న స్టాప్ బోర్డ్స్ క్రింద పడిపోవడంతో పోలీసు శాఖ వారు ఆలయ నిర్వాహకులు నూతనంగా స్టాప్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు. దసరా సందర్భంగా ఎస్ కోట పట్టణం అంతా రద్దీ గా ఉంటుందని భక్తలు అధిక సంఖ్యలో ఆలయానికి తరలి వస్తారు అని భక్తలుకి ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఈ బోర్డ్స్ ఏర్పాటు చేశాం అని తెలిపారు.

సంబంధిత పోస్ట్