వాహన తనిఖీలను ముమ్మరం చేసిన పోలీసులు

551చూసినవారు
ఎన్నికల వేల పోలీసులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో కొత్తవలస మండల కేంద్రంలో పోలీసులు బుధవారం రాత్రి వాహన తనిఖీలు చేపట్టారు. కొత్తవలస మీదుగా రాకపోకలు సాగించిన ద్విచక్ర వాహనం మొదలుకొని ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా మద్యం, నగదు తరలింపుకు పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్