శృంగవరపుకోట: ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

64చూసినవారు
శృంగవరపుకోట: ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఎస్సై భాస్కరరావు తెలిపారు. శనివారం ఎస్ కోట స్థానిక సుబ్బిరామిరెడ్డి కళ్యాణమండపంలో పట్టణంలో గల ఆటో డ్రైవర్లకు చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులతో ఆటోలు నడపవద్దని తెలిపారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటిస్తూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కోరారు.

సంబంధిత పోస్ట్