పాదాచారుని ఢీకొన్న వాహనదారులు

559చూసినవారు
భీమిలి ఆనందపురం మండలం శొంఠ్యాం హైవే వద్ద సర్వీస్ రోడ్డులో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పెందుర్తి నుంచి గుడిలోవ వెళ్తున్న స్కూటీ రోడ్డు దాటుతున్న పాదచారుడిని ఢీ కొట్టింది. దీంతో ఆ వ్యక్తి తీవ్ర గాయాలు అయ్యి, స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే స్థానికులు ప్రథమ చికిత్స చేసి, అంబులెన్స్‌కి సమాచారం అందించారు. అనంతరం అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్