రోడ్ల పైన పశువులు, వాహనదారులు ఇబ్బందులు

71చూసినవారు
అనంతగిరి మండలంలోని కాశీపట్నం రహదారిపై రాత్రివేళలో పశువులు రోడ్లపై సంచరిస్తున్నాయి. దీనితో ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే తరచు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. యజమానులు ఇండ్లలో పశువులను కట్టేసుకోవాలని పంచాయతీ సిబ్బంది ఇప్పటికే గ్రామాల్లో ప్రచారం చేశారు. అయినా పట్టించుకోవడంలేదని వాహనదారులు ప్రజలు వాపోతున్నారు. అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు బుధవారం రాత్రి కోరారు.

సంబంధిత పోస్ట్