వైసీపీ నుంచి టిడిపిలోకి 30 మంది

57చూసినవారు
వైసీపీ నుంచి టిడిపిలోకి 30 మంది
కె. కోటపాడు మండలం కింతాడ పంచాయితీ గొల్లలపాలెం లో టిడిపి, జనసేన, బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి పైలా ప్రసాదరావు సమక్షంలో వైకాపా నుంచి 30 మంది నాయకులు, కార్యకర్తలు సోమవారం టిడిపిలో చేరారు. వారిలో సీముసురు దేవుళ్ళు, పల్ల రాజబాబు, జోగ సింహాద్రి, జోగ టాగూరు, జోగ రమణ, జోగ ముత్యాల నాయుడు, జోగ బద్రి, జోగా రావాలనాయుడు, మొల్లికృష్ణ, మొల్లి దేవుళ్ళు, ఒమ్మి సిమ్మన్న, పల్ల కృష్ణంరాజు, పల్ల సాయి, నరసింహులు ఉన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్