పంచాయతీరాజ్ శాఖ ఎమ్మెల్యే సమీక్ష

50చూసినవారు
పంచాయతీరాజ్ శాఖ ఎమ్మెల్యే సమీక్ష
మాడుగుల నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై గురువారం స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పి ఆర్ అతిధి గృహంలో సమీక్ష జరిపారు. నియోజకవర్గంలో గల పంచాయతీరాజ్, ప్రాజెక్టు ఇంజనీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాలుగు మండలాల్లో జరుగుతున్న పనుల గురించి పూర్తయిన పనుల గురించి చర్చించారు. ఈ ఏడాది ప్రధానంగా రహదారులు కాలువలు,స్మశాన వాటిక లు నిర్మిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్