స్పీకర్ చొరవతో జిమ్ పునరుద్ధరణ

68చూసినవారు
స్పీకర్ చొరవతో  జిమ్ పునరుద్ధరణ
నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు చొరవతో వ్యాయామశాల పునరుద్ధరించారు. అయితే 2018లోనే ఈ కళాశాలకు వ్యాయామశాల మంజూరై పరికరాలు వచ్చినప్పటికీ అవినిర్వహణ లోపంతో సద్వినియోగం కాలేదు. ఇటీవల ఆ కళాశాలను సందర్శించిన అయ్యన్న విషయాన్ని తెలుసుకొని వెంటనే జిమ్ము పునరుద్ధరించాలని ఆదేశించడంతో పాటు తన సొంత నిధులను వెచ్చించి వ్యాయామశాలను ప్రారంభించి విద్యార్థులకు పరికరాలు అందుబాటులోకి తెచ్చారు.

సంబంధిత పోస్ట్