అధ్వానంగా ఇంద్ర మార్కెట్ పరిస్థితి

64చూసినవారు
నర్సీపట్నం ఇందిరా కూరగాయల మార్కెట్ పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఇక్కడ చెత్త నిల్వలు అధికంగా పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతుంది. ఆ చెత్త కుప్పలపై పశువుల సైతం సంచరిస్తున్నాయి. మార్కెట్ లో నెలకొన్న అపరిశుభ్రత వాతావరణం కారణంగా ప్రజలు ఇక్కడకు రావడమే మానేశారు. ఒక వేళ వచ్చినా ముక్కు మూసుకొని వస్తున్నామన్నారు. ఇప్పటికైనా మార్కెట్ ను శుభ్రం చేయించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్