నూతన ఎస్సైని కలిసిన టీడీపీ అరకు ఇన్చార్జి

58చూసినవారు
నూతన ఎస్సైని కలిసిన టీడీపీ అరకు ఇన్చార్జి
అరకు మండలంలో పోలీస్ స్టేషన్ కు ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్ ఐ జి. గోపాల్ రావుని తెలుగుదేశం పార్టీ అరకు నియోజకవర్గం ఇన్చార్జి శివేరి దోన్ను దొర మంగళవారం నాడు మర్యాదపూర్వకంగా కలిసి సాల్వతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
నూతన ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన జి. గోపాల్ రావును కలిసిన వారిలో అరకు వ్యాలీ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కిల్లో శ్యామ్, వెంకట్, రాజు. మాధవ్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్