నాగార్జునను కలిసిన అభిమానులు

81చూసినవారు
విశాఖలో షూటింగ్ మొత్తం వచ్చిన యువసామ్రాట్ అక్కినేని నాగార్జునను పలువురు అభిమానులు మంగళవారం కలిశారు. అనకాపల్లి కి చెందిన మల్ల సురేంద్ర తదితరులు నాగార్జునను కలిసి అభినందనలు తెలియజేశారు. నాగార్జునను కలవడం చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా సురేంద్ర మీడియాకు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్