పద్మనాభం ఎంఈవోలపై గంటా ఆగ్రహం

81చూసినవారు
పద్మనాభం ఎంఈవోలపై గంటా ఆగ్రహం
భీమిలి సమీపంలోని బుడ్డివలసలో తుఫాను కారణంగా శిథిలమైన పాఠశాలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సోమవారం పరిశీలించారు. శిథిలావస్థకు చేరుకున్న పాఠశాలలను నేలమట్టం చేయకుండా పర్మిషన్ నెపంతో కాలయాపన చేస్తున్న ఎంఈవోలు బాబూలాల్, రమణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణనష్టం జరగలేదు కాబట్టి సరిపోయిందని. లేకపోతే ఎవరు బాధ్యులు అని మండి పడ్డారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్